E Ravi Kanth
రైతు వ్యతిరేఖ ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
పండించిన పంటను కూడా
సమయానికి కొనలేని చేతకాని ప్రభుత్వం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతులను అరిగోస పెడుతూ
దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ప్రజాపాలన.
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.
ఇలాంటి పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు.. కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నల గుండె తరిగిపోతోంది.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, సంచుల కొరత, రవాణా ఇబ్బందులతో అన్నదాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి.
తెలంగాణలో ఇప్పుడున్నది డూప్లికేట్ కాంగ్రెస్
రాహుల్గాంధీ ఒక ముద్దపప్పు.. ఎందుకు ఉన్నడో తెలీదు
ఎన్టీఆర్ ఆనాడు ప్రాంతీయ పార్టీ పెడితే కాంగ్రెస్ ఇప్పటిదాాకా కోల్కోలేదు.. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కాంగ్రెస్ పార్టీ పెడుతుంటే రాహుల్గాంధీ చూస్తూ కుర్చున్నడు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా లేడు.. కంప్లీట్గా ఎన్డీఏ భాగస్వామ్య సీఎంగా ఉన్నడు - ఎన్నారై డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి
కొనుగోలు సెంటర్లలో వడ్లుపోసి నెల రోజులు దాటినా.. పండించిన పంటను కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది.
మీకు దండం పెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి అంటూ
అధికారుల కాళ్ల మీద పడి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు 😢
పంటల కొనుగోలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్..
జస్ట్ అలా తోసిండు అన్నడు..🤔
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Nizamabad