Pothireddy Projects LLP
22/12/2025
**ప్రజల కోసం వ్యవస్థల నిర్మాణానికి అంకితమైన ప్రయాణానికి జన్మదిన శుభాకాంక్షలు – 22 డిసెంబర్!**
శ్రీరామ పవన్ధీర్ గారు 22 డిసెంబర్ 1987 న కృష్ణా జిల్లా, గుడివాడలోని సేక్రెడ్ హార్ట్ మిషనరీ హాస్పిటల్ లో జన్మించారు. తండ్రి: శ్రీ వెంకట లక్ష్మీ నరసింహమూర్తి, తల్లి: శ్రీమతి పద్మిని
విద్యా మరియు ప్రారంభ విజయాలు
-》 2002లో బందరు నిర్మలా కాన్వెంట్ పాఠశాల స్థాయిలో School Champion & All-Rounder Award పొందారు.
-》 2010–2012 మధ్యకాలంలో,
నిర్మల పూర్వ విద్యార్థుల సంఘం, మచిలీపట్నం యొక్క తొలి అధ్యక్షుడిగా సేవలందించారు.
-》 2013లో న్యూఢిల్లీ లో నిర్వహించిన
All India Business Plan Contest లో
భారతదేశ స్థాయిలో రన్నరప్ గా నిలిచారు.
-》 2014లో అమిటీ యూనివర్సిటీ, న్యూఢిల్లీ నుండి MBA యూనివర్సిటీ మెడలిస్ట్ గా ఉత్తీర్ణులయ్యారు.
వృత్తి మరియు అంతర్జాతీయ అనుభవం
-》 2014 – 2016 మధ్యకాలంలో,
VIT – దుబాయ్ (ఆఫ్రికా ప్రాజెక్టులు సహా) లో
అంతర్జాతీయ వ్యాపార నిర్వహణలో పనిచేశారు.
2017 – 2019 మధ్యకాలంలో,
VLC – India సంస్థలో అంతర్జాతీయ కాజూ గింజల బ్రాండ్కు సంబంధించి వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించారు.
వ్యక్తిగత జీవితం
22 ఆగస్టు 2021 న శ్రీమతి వెంకట విజయలక్ష్మి గారితో వివాహం జరిగింది.
(ఆ సమయంలో ఆమె కేరళ, తిరువనంతపురం లో UST Global సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.)
22 మే 2023 న ఈ దంపతులు కలిసి
హిమాలయాలలో 18,000 అడుగుల పైబడి ఉన్న అత్యున్నత మోటారబుల్ పీక్ వరకు బైక్ ప్రయాణం మరియు గోవా – జువారి నదిలో 202 అడుగుల బంజీ జంప్ విజయవంతంగా పూర్తి చేశారు.
పవన్ధీర్ గారికి వెంకట సాయి శ్రీకర్ తమ్ముడు ఉన్నారు. వెంకట సాయి శ్రీకర్ గారు ప్రస్తుతం NICMAR యూనివర్సిటీ – హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ఆయనకు డాక్టర్ ఆలేఖ్య గారితో వివాహం జరిగింది మరియు వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు.
వ్యాపారం మరియు సంస్థల స్థాపన
-》 2019లో Pawandheer Enterprises Private Limited అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు.
-》 2020లో Pothireddy Projects LLP ను స్థాపించి రియల్ ఎస్టేట్, మౌలిక వసతులు మరియు నిర్మాణ రంగాలలో కార్యకలాపాలు ప్రారంభించారు.
-》 Pawandheer Foundation అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
-》 Pawandheer TV అనే డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించారు.
-》 Machilipatnam Rising అనే
యువత ఆధ్వర్యంలోని ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
మౌలిక వసతులు మరియు అభివృద్ధి కార్యక్రమాలు
-》 2025 నాటికి మచిలీపట్నంలో,
18 ప్రజాప్రయోజన ప్రాజెక్టులు
7 ప్రైవేట్ ప్రాజెక్టులు
పూర్తి చేశారు.
మచిలీపట్నం లో:
తొలి సచివాలయం
తొలి రైతు సహాయ కేంద్రం
తొలి గ్రామ ఆరోగ్య కేంద్రం
తొలి అంగన్వాడీ
తొలి స్మార్ట్ హోమ్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నారు.
సామాజిక సేవ మరియు ప్రజా కార్యక్రమాలు
-》 2020లో కోవిడ్-19 కాలంలో
మచిలీపట్నంలోని ఫ్రంట్లైన్ వారియర్స్కు
సుమారు ₹15 లక్షల వరకు సహాయక కార్యక్రమాలు నిర్వహించారు.
-》 2019 నుంచి డిప్లొమా మరియు ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నైపుణ్య శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
2019 నుంచి మచిలీపట్నంలో స్థానిక యువతకు
నైపుణ్య, అర్థనైపుణ్య మరియు అనైపుణ్య ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నారు.
ఇతర ముఖ్యమైన అంశాలు
2018లో మచిలీపట్నం సముద్ర పోర్ట్ మరియు పారిశ్రామిక అభివృద్ధి కోసం సుమారు 50 ఎకరాల భూమి త్యాగం చేశారు.
తాతల వైపు నుండి పశ్చిమ గోదావరి జిల్లా – కైకరం లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, అలాగే కృష్ణా జిల్లా – పోతిరెడ్డిపాలెం లోని శ్రీ రామ ఆలయం నిర్మాణం మరియు సంరక్షణలో భాగమైన బహు తరాల ఆలయ నిర్మాణ కుటుంబ నేపథ్యం కలదు.
ప్రజల కోసం ఆలోచించే దృష్టి,
ప్రాంతం కోసం పనిచేసే సంకల్పం —
ఆయన ప్రయాణం ఇలానే కొనసాగాలని
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.
— కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు
16/12/2025
JAITRA – SOLD OUT ✅
👉 ప్రస్తుతం కేవలం 1st Floor మాత్రమే అందుబాటులో ఉంది
💰 Asking Price: ₹85 లక్షలు
మచిలీపట్నంలో
లగ్జరీ లైఫ్స్టైల్ను సొంతం చేసుకునే చివరి అవకాశం.
⏳ లిమిటెడ్ అవైలబిలిటీ –
త్వరగా బుక్ చేసుకోండి.
📈 గమనిక:
2026లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పుడే బుక్ చేస్తే — ఈరోజు ధరకు లగ్జరీ లైఫ్స్టైల్ మీది.
Designed by Pawandheer Construction Studio.
Built by Pothireddy Projects LLP.
Promoted by Pawandheer Enterprises Private Limited.
07/08/2025
🌿 IGBC గ్రీన్ ఆంధ్ర సదస్సు 2025లో మన మచిలీపట్నం పోతిరెడ్డి ప్రాజెక్ట్స్ LLP.
ఈరోజు పోతిరెడ్డి ప్రాజెక్ట్స్ LLP తరపున సంస్థ స్థాపకుడు మరియు CEO శ్రీ శ్రీరామ పవన్ ధీర్ గారు, విజయవాడలో జరిగిన IGBC గ్రీన్ ఆంధ్ర సదస్సు 2025లో పాల్గొన్నారు.
గ్రీన్ సిటీస్, గ్రీన్ బిల్డింగ్స్ మరియు సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రఖ్యాతులు, నిపుణులు మరియు పారిశ్రామిక నాయకుల ప్రసంగాలను వినడం ఒక గొప్ప అనుభవంగా మారింది.
ఈ సదస్సు ద్వారా, పర్యావరణ అనుకూలమైన నిర్మాణ పద్ధతుల పట్ల మా నిబద్ధతను మరింత బలంగా ప్రకటించుకుంటూ, భవిష్యత్ ప్రాజెక్టుల్లో ఈ విలువలను అమలు చేయాలనే ఆలోచనలతో తిరిగివచ్చాము.
పోతిరెడ్డి ప్రాజెక్ట్స్ LLP లక్ష్యం – స్మార్ట్, సేఫ్, సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మా వాటాను అందించడమే.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Address
20/278-1A, Sri Vishnu Vihar, Brahmapuram Road No. 03, Chilakalapudi Post
Machilipatnam
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |