Karanam Kumar

Karanam Kumar

Share

08/05/2026

టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులో.. విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు

రైల్వే జోన్ సాధన కోసం గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుడివాడ అమర్నాథ్ గారు. ఆ సమయంలో తప్పుడు కేసు పెట్టిన టీడీపీ ప్రభుత్వం

ఈ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు హాజరైన అమర్నాథ్ గారు

మీ తప్పుడు కేసులకు బెదిరిపోం.. చట్టపరంగానే పోరాడతాం Nara Chandrababu Naidu

Website