ZPHS Ansanpally

ZPHS Ansanpally

Share

26/01/2026

భారత రాజ్యాంగ పీఠిక ను దేశంలోని ప్రతి ఒక్కరు పాటిస్తే భారత రాజ్యాంగాన్ని పాటించినట్టే.
కానీ ఇప్పుడున్న సమాజం అలా లేదు చట్టాలలో ఉన్న లోపాలని తెలుసుకుని మంచి వ్యక్తులను బాధ పెట్టే రోజులు వచ్చాయి. చదువుకునే విద్యార్థులైన మీరు మంచి విలువను పెంపొందించుకొని వాటిని జీవితాంతం కొనసాగించాలని కోరుకోవాలి. విద్యార్థులను చూసి సమాజం నేర్చుకోవాలి కానీ విద్యార్థులు మళ్ళీ సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజాన్ని చూసి నేర్చుకుని అవినీతికి ఆసరాగా మారిపోతున్నారు. నేటి తరం తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా అంటే కేవలం ఉపాధి మాత్రమే అని అనుకుంటున్నారు కానీ విద్య అంటే ఉపాధి తో పాటు మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణం అని తెలుసుకోవాలి.

విలువలు లేని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద రాజ్యాంగమైనా పనిచేయదు. ఇప్పుడున్న చాలా వ్యక్తులు అవినీతి చేస్తున్నారాని దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కానీ ఎందుకు శిక్షించబడటం లేదు అంటే వాటికి సాక్షాలు లేవు అంటే రాజ్యాంగబద్ధంగా శిక్షించలేము తప్పు చేసిన సరే వాటికి సాక్ష్యం లేకపోతే రాజ్యాంగం ఏమి చేయలేదు అనే విషయం అందరికీ తెలుస్తుంది.
రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని కోర్టులకు వెళితే కోర్టులో జీవితకాలం కాలం సమయం తీసుకుని ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు జనాభా కి అనుగుణంగా కోర్టులు న్యాయవ్యవస్థలు లేవు వేగంగా న్యాయాన్ని ప్రతి వ్యక్తికి వేగంగా అందించే న్యాయవ్యవస్థ మనదేశంలోకి రావాలి.

Want your school to be the top-listed School/college in Telangana?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Nizamabad
Telangana

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm